సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విజయవాడలోని ఓ హోటల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరీకి తినిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలు సన్నిహితుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: