విజయవాడలో సీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుధీక్షన్ ఫౌండేషన్, తానా.. సంయుక్తంగా పోలీసులకు 100 శిరస్త్రాణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... రహదారి భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: