ETV Bharat / state

ఉప ఎన్నిక వస్తే.. గెలుపుపై ఎలాంటి అప నమ్మకం లేదు: వంశీ

author img

By

Published : Sep 7, 2020, 7:27 PM IST

వ్యవసాయ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సమూల మార్పల్లో భాగంగానే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియ మెదలు పెట్టామని గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు. పార్టీలో సీనియర్లకు కొందరికి తాను నచ్చకపోచ్చు... అయినా కలుపుకొని వెళతానన్నారు.

gannavaram mla vamshi on by elections
gannavaram mla vamshi on by elections

ఉప ఎన్నిక వస్తే గెలుపుపై ఎటువంటి అపనమ్మకం లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. చినఅవుటపల్లి సంఘటన.. కుంటుంబ గొడవని రాజకీయం చేయాలని చూడటం దారుణమన్నారు. గన్నవరం నియోజకవర్గంలో గ్రూపులు ఉండటం సహజమని చెప్పారు.

గతంలో ఏడు గ్రూప్ లు ఉండేవని.. అప్పుడే అందరిని కలుపుకొని పోయోవాడినన్నారు. ఇప్పడూ అదేవిధంగా మెలుగుతానని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం స్వాగతిస్తున్నామని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోమని వంశీ తెలిపారు.

ఇదీ చదవండి:

గాయకుడు ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.