ETV Bharat / state

10 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్టు

author img

By

Published : Apr 4, 2021, 5:12 PM IST

తెలంగాణలో కొనుగోలు చేసి.. తమిళనాడులో అమ్మేందుకు.. రాష్ట్రం మీదుగా జరుగుతున్న గంజాయి తరలింపును కృష్ణా జిల్లా పోలీసులు గుర్తించారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ganja seized at garikapadu chekpost krishna district
గరికపాడు చెక్​పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గరికపాడు చెక్​పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి తరలింపు యత్నాన్ని గుర్తించారు. తెలంగాణలో కొనుగోలు చేసి, తమిళనాడులో అమ్మేందుకు తరలిస్తున్న పది కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

ఆస్తి చూసుకోండని చెబితే.. కాజేసే ప్లాన్ వేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.