ETV Bharat / state

కోవిడ్ బాధితుల కడుపు నింపుతున్న.. స్వచ్ఛంద సంస్థలు

author img

By

Published : May 10, 2021, 7:23 PM IST

కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు తమవంతు సాయం చేస్తున్నాయి. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వచ్చే నిత్యం వందలాది మంది పేదల కడుపు నింపుతున్నాయి. వారు చేస్తున్న సేవలపై.. సంస్థల ప్రతినిధులతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

ngos at vijayawada govt hospital
స్వచ్ఛంద సంస్థల ఆహారం పంపిణీ

స్వచ్ఛంద సంస్థల ఆహారం పంపిణీ

కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. కరోనా సోకి చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులు.. ఆసుపత్రుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. అలాంటి వారికి స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తూ మానవత్వం చాటుతున్నాయి.

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో.. మూడు స్వచ్ఛంద సంస్థలు నిత్యం వందల మంది ఆకలి తీరుస్తున్నాయి. కష్టకాలంలో తమ వంతు బాధ్యతగా నలుగురికి సాయం చేస్తోన్నామంటున్న సంస్థ ప్రతినిధులతో ఈటీవీ భారత్ ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.

ఇదీ చదవండి:

'కేసీఆర్ అన్నా.. మేం హైదరాబాద్​ ఆస్పత్రికి రాకూడదా?'

కూతురు కళ్లముందే తండ్రిని చంపిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.