ETV Bharat / state

కృష్ణాజిల్లాలో వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

author img

By

Published : Jan 6, 2020, 9:56 AM IST

Updated : Jan 6, 2020, 12:54 PM IST

Vaikuntha Ekadashi Celebrations
చల్లపల్లిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ద్వార దర్శనంకు పోటెత్తిన భక్తులు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా కృష్ణాజిల్లాలో ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ముక్కోటి ఏకాదశి సందర్బంగా కృష్ణాజిల్లా చల్లపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు.

చల్లపల్లిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

వేదాద్రిలో..
తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి, వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది.

వేదాద్రిలో వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇదీ చదవండి:

ధనుర్మాసం సందర్భంగా మహిళల ప్రత్యేక పూజలు

sample description
Last Updated :Jan 6, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.