ETV Bharat / state

కారును ఢీకొన్న లారీ...ఇద్దరి మహిళలకు గాయాలు

author img

By

Published : May 12, 2019, 1:16 PM IST

కృష్ణా జిల్లా నందిగామ వద్ద కారును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో చిన్నారుల ఉన్నా..వారికి ఎటువంటి గాయాలు జరగకపోవటం గమనర్హం.

కారును ఢీకొన్న లారీ...ఇద్దరి మహిళలకు గాయాలు

కృష్ణా జిల్లా నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పాత బస్టాండ్ సమీపంలో అతివేగంగా వస్తున్న లారీ, కారును వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో పక్కనే ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరి మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిని గుంటూరు జిల్లా రేపల్లే వాసులుగా గుర్తించారు. కారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ వెంటనే పరారయ్యాడు. నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారును ఢీకొన్న లారీ...ఇద్దరి మహిళలకు గాయాలు

ఇవి చదవండి....గమ్యానికి గంటన్నర దూరంలో...మృత్యువు

Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేట పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఈరోజు ప్రజలకు మజ్జిగ అందించారు. పట్టణంలోని శ్రీ సుబ్రహ్మణ్యం సామి ఆలయం భక్తులు ఈనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 1200 మందికి మజ్జిగ ఇస్తున్నారు. పురపాలక సంఘం పరిధిలోని పలు కూడళ్లలో ప్రధాన రహదారులపై రాకపోకలు సాగించే వారికి అందించారు. వృద్ధులకు తాగించారు. మండుటెండలో నెల రోజుల పాటు గా మజ్జిగ ఇస్తామని భక్తులు తెలిపారు. కమిషనర్ చేతుల మీద ఈరోజు అందించారు.


Body:నా యుడుపేట


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.