ETV Bharat / state

అమరావతికి మద్దతుగా న్యాయవాదుల నిరాహార దీక్ష

author img

By

Published : Jan 25, 2020, 5:09 PM IST

న్యాయవాదుల నిరాహార దీక్ష
న్యాయవాదుల నిరాహార దీక్ష

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ... కృష్ణా జిల్లా నందిగామలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని న్యాయవాదులకు సంఘీభావం ప్రకటించారు.

అమరావతికి మద్దతుగా న్యాయవాదుల నిరాహార దీక్ష

ఇదీచదవండి

సాక్షి దినపత్రికపై లోకేశ్ ప‌రువు న‌ష్టం దావా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.