గుంటూరు రూరల్ నుంచి జడ్పీ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ నామినేషన్
By
Published : Mar 10, 2020, 9:55 AM IST
గుంటూరు రూరల్ నుంచి జడ్పీ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ లక్ష్మీకుమారి
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నామినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జడ్పీటీసీగా పోటీ చేసే అభ్యర్థులు జిల్లా రిటర్నింగ్ అధికారిగా నామపత్రాలను అందించాల్సి ఉండగా....ఎంపీటీసీలు మండల స్థాయిలో ఎంపీడీవోకు నామపత్రాలను సమర్పిస్తారు. గుంటూరు రూరల్ మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా తెదేపా నుంచి మాజీ ఎంపీపీ లక్ష్మీకుమారి నామినేషన్ను దాఖలు చేశారు. ఈ మేరకు నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారులకు అందించినట్లు తెలిపారు.
.
గుంటూరు రూరల్ నుంచి జడ్పీ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ లక్ష్మీకుమారి నామినేషన్
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నామినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జడ్పీటీసీగా పోటీ చేసే అభ్యర్థులు జిల్లా రిటర్నింగ్ అధికారిగా నామపత్రాలను అందించాల్సి ఉండగా....ఎంపీటీసీలు మండల స్థాయిలో ఎంపీడీవోకు నామపత్రాలను సమర్పిస్తారు. గుంటూరు రూరల్ మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా తెదేపా నుంచి మాజీ ఎంపీపీ లక్ష్మీకుమారి నామినేషన్ను దాఖలు చేశారు. ఈ మేరకు నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారులకు అందించినట్లు తెలిపారు.
.
గుంటూరు రూరల్ నుంచి జడ్పీ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ లక్ష్మీకుమారి నామినేషన్