MISSING IN CANAL: కెనాల్‌లో ముగ్గురు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

author img

By

Published : Sep 19, 2021, 6:12 PM IST

Updated : Sep 19, 2021, 10:33 PM IST

MISSING IN CANAL

18:10 September 19

THREE PERSONS MISSING..ONE DEAD

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంట సమీపంలోని నున్న గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో ముగ్గురు గల్లంతయ్యారు (three persons missing). కెనాల్​లో స్నానానికి దిగిన సురేష్, ఉల్లంగుల కోటేశ్వరరావు (35), పగడాల అశోక్ (35)లు కొట్టుకుపోయారు. నకరికల్లు మండలం చల్లగుండ్లలో.. ఓ వేడుకకు హాజరై తిరిగి వెళ్తూ గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో స్నానానికి దిగగా ఈ ప్రమాదం జరిగింది. వీరందరూ గుంటూరుకు చెందినవారుగా గుర్తించారు. 

బ్రాంచ్ కెనాల్‌ నుంచి సురేశ్‌ మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. విషయం తెలుసుకున్న నకరికల్లు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మిగిలిన ఇద్దరి కోసం గాలింపుచర్యలు చేపట్టారు. 

ఇదీ చదవండి: 

కరోనా మృతురాలు ఎన్నికల్లో గెలిచింది...

Last Updated :Sep 19, 2021, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.