ETV Bharat / state

వరిపొలంలో పనిచేస్తుండగా మొసలి కనిపిస్తే...

author img

By

Published : Apr 17, 2020, 5:16 PM IST

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఓ వరి పొలంలో మొసలి ప్రత్యక్షమైంది. దానిని చూసి పనిచేస్తున్న కూలీలు భయబ్రాంతులతో పరుగులు తీశారు.

వరిపొలంలో పనిచేస్తుండగా మొసలి కనిపిస్తే...
వరిపొలంలో పనిచేస్తుండగా మొసలి కనిపిస్తే...

వరిపొలంలో పనిచేస్తుండగా మొసలి కనిపిస్తే...

తెలంగాణలోని నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నేతపురం గ్రామంలో రైతులు, కూలీలు వరిపొలంలో పనిచేస్తుండగా ఆకస్మికంగా మొసలి కనిపించింది. దానిని చూసిన వారు భయంతో పరుగులు తీశారు. కొంతమంది యువకులు ధైర్యంగా ముందుకొచ్చి దాన్ని తాళ్లతో కట్టి బంధించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వచ్చి దాన్ని తీసుకెళ్లారు.

ఇదీ చూడండి: సూర్యాపేట జిల్లాలో కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.