ETV Bharat / state

గుంటూరులో రూ. 2 కోట్ల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం

author img

By

Published : Oct 19, 2020, 9:04 PM IST

రూ. 2 కోట్ల విలువైన నకిలీ నోట్లను గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోట్లు అక్కడికి ఎలా వచ్చాయి ? ఎవరు తెచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

నకిలీ నోట్లు స్వాధీనం
నకిలీ నోట్లు స్వాధీనం

గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఓ బ్యాగులో రూ. 2 కోట్ల విలువైన నకిలీ నోట్లను నల్లపాడు పోలీసులు గుర్తించారు. నోట్లను స్వాధీనం చేసుకొని... వాటిని వదిలి వెళ్లిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:

కలర్‌ జిరాక్స్‌తో నకిలీ నోట్లు.. పోలీసుల అదుపులో నిందితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.