ETV Bharat / state

చంద్రబాబు రోడ్ షో లో రాళ్ల దాడిపై పోలీసులు స్పెషల్ ఫోకస్

author img

By

Published : Nov 5, 2022, 7:51 AM IST

Updated : Nov 5, 2022, 11:39 AM IST

CBN: చంద్రబాబు రోడ్ షో లో జరిగిన రాళ్ల దాడిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రాళ్ల దాడి ఘటనపై డీసీపీ విశాల్ గున్నీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. దాడికి గల కారణాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు.

cbn
cbn

CBN: ఎన్టీఆర్​ జిల్లా నందిగామలో చంద్రబాబు రోడ్ షో లో జరిగిన రాళ్ల దాడిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రాళ్ల దాడి ఘటనపై డీసీపీ విశాల్ గున్నీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఎత్తయిన భవనం నుంచి పూలతో కలిపి రాళ్లు విసిరి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాళ్ల దాడి జరిగిన ప్రాంతంలో నివాసాలుతో పాటు పరిసర ప్రాంతాల్లో అనుమాస్పద వ్యక్తులు ఎవరినైనా సంచరించారన్న కోణంలో పోలీసులు దృష్టి సారించారు.

రాళ్ల దాడిపై పోలీసులు స్పెషల్ ఫోకస్

ఇవీ చదవండి:

Last Updated : Nov 5, 2022, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.