చంద్రబాబు పల్నాడు పర్యటన నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం వదిలి వెళ్లినవారిని ఊరికి తీసుకొచ్చేలా చర్యలు ప్రారంభించారు. మాజీ సర్పంచి షేక్ చింతపల్లి జానీబాషా, ఆయన బంధువులు 18 మందిని పోలీసులు తీసుకొచ్చారు. గొడవలు జరగకుండా 24 మంది సిబ్బందితో పిన్నెల్లి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండీ... ప్రభుత్వం జీతం ఇస్తున్న కార్యకర్తలే గ్రామవాలంటీర్లు - కన్నా