గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షపాతం, వ్యవసాయం, నాణ్యమైన విత్తనాల పంపిణీ, పురుగుల మందులు, ఎరువుల పంపిణీ అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం భూసార పరీక్షా పరికరాలను సీఎం పరిశీలించారు.
ఇదీ చదవండి: బాధ్యత మీదే.. రెండు రోజులు జిల్లాల్లోనే బస చేయాలి