ETV Bharat / state

సుధాకర్ లేవనెత్తిన అంశాలు వందశాతం నిజం: జయధీర్

author img

By

Published : May 22, 2020, 8:14 PM IST

వైద్యుడు సుధాకర్​పై పోలీసుల దాడి ఘటనను సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించటాన్ని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ బాబు స్వాగతించారు. ఈ విషయంలో న్యాయ విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేశామని.. హైకోర్టు సీబీఐకి ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ సుధాకర్​తోపాటు అతడి కుటుంబానికి వైద్యుల సంఘం అండగా ఉంటుందన్నారు. సుధాకర్ లేవనెత్తిన అంశాలు వందశాతం నిజమంటోన్న జయధీర్ బాబుతో ఈటీవీ-భారత్ ప్రతినిధి ముఖాముఖి.

సుధాకర్ లేవనెత్తిన అంశాలు వందశాతం నిజం: జయధీర్
సుధాకర్ లేవనెత్తిన అంశాలు వందశాతం నిజం: జయధీర్

సుధాకర్ లేవనెత్తిన అంశాలు వందశాతం నిజం: జయధీర్

ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.