స్థానిక సంస్థల ఎన్నికలలో పోటా పోటీగా పార్టీలు నామినేషన్లను దాఖలు చేశాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికిగానూ జడ్పీటీసీ అభ్యర్థిగా ఓ మరగుజ్జు మహిళ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ను రిటర్నింగ్ అధికారులకు అందించారు. తన తండ్రి వెంటపెట్టుకొని నామినేషన్ను దాఖలు చేసేందుకు చేబ్రోలు వచ్చారు.
ఇదీ చదవండి: జిల్లా, మండల పరిషత్తు స్థానాలకు ముగిసిన నామినేషన్ల గడువు