ETV Bharat / state

వాడపల్లి వెంకన్న స్వామి హుండీల లెక్కింపు

author img

By

Published : Mar 4, 2021, 9:54 AM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీలను లెక్కించారు. మొత్తం రూ. 43,89,155 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.

Vadapalli Venkateswara Swamy Counting of hundis
వాడపల్లి వెంకన్న స్వామి హుండీల లెక్కింపు

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీలను లెక్కించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి నగదు రూ. 35,56,866, అన్నప్రసాదం హుండీల నుంచి రూ. 5,62,872, 162 గ్రామలు బంగారం, 1 కేజీ 493 గ్రాముల వెండి వచ్చినట్లు ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. మొత్తం ఆదాయం రూ. 43,89,155 వచ్చిందని చెప్పారు.

ఇదీ చదవండి:

ముగిసిన పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.