ETV Bharat / state

పి.గన్నవరంలో భగత్​ సింగ్​ 113వ జయంతి

author img

By

Published : Sep 28, 2020, 3:00 PM IST

Bhagat Singh Inp with Tributes. Gannavaram
పి.గన్నవరంలో భగత్​ సింగ్​కు పలువురు నివాళులు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో భగత్​సింగ్​ 113వ జయంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి స్థానిక ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

భగత్​సింగ్​ 113వ జయంతిని పురస్కరించుకొని.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఆయన విగ్రహానికి స్థానిక నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్​సింగ్​ చరిత్రను యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం అన్నారు. జనసేన నేతలు వాసంశెట్టి కుమార్, ఎన్నబత్తుల నాగరాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

అంతకంటే డిక్లరేషన్ ఏం కావాలి..?: ఉప ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.