ETV Bharat / state

పి.గన్నవరంలో మహాత్ముడికి ఎమ్మెల్యే నివాళి

author img

By

Published : Jan 30, 2020, 2:44 PM IST

tribute to Mahatma in P. Gannavaram
పి.గన్నవరంలో మహాత్ముడికి ఘన నివాళి

మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మహాత్మునికి నివాళులర్పించారు. దేశం కోసం గాంధీ చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. మహాత్ముడు చూపిన బాటలో అందరూ నడవాలని సూచించారు.

పి.గన్నవరంలో మహాత్ముడికి ఘన నివాళి

ఇదీ చదవండి:

గాంధీజీ చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలి: సీఎం జగన్​

Intro:యాంకర్ వాయిస్
మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు పి గన్నవరం లో లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మహాత్మాగాంధీ సేవలు అమోఘమని అని ఆయన కొనియాడారు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:మహాత్మా గాంధీ


Conclusion:గాంధీ వర్ధంతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.