రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10 అడుగులకు నీటిమట్టం చేరింది. డెల్టా కాల్వలకు 9,800 క్యూసెక్కులు విడుదల చేయగా...సముద్రంలోకి సుమారు 5.39 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. దేవీపట్నం మండలంలో వాగుల్లోకి, రహదారులపైకి భారీగా వరద నీరు చేరటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చదవండి