ETV Bharat / state

'మొక్కలతో ఎనలేని ప్రయోజనం'

author img

By

Published : Jul 27, 2020, 1:13 AM IST

జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎస్ఐ సురేంద్ర మొక్కలు నాటారు

east godavari district
'మొక్కలతో ఎనలేని ప్రయోజనం'

మొక్కలు పెంచటం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎస్ఐ జి. సురేంద్ర అన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ఆయన పోలీస్ స్టేషన్ నుంచి పోతవరం వరకు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి సారా వ్యాపారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.