మొక్కలు పెంచటం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎస్ఐ జి. సురేంద్ర అన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ఆయన పోలీస్ స్టేషన్ నుంచి పోతవరం వరకు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి సారా వ్యాపారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు