ETV Bharat / state

పడవల కోసం వరద బాధితుల నిరీక్షణ

author img

By

Published : Aug 18, 2020, 7:27 PM IST

కోనసీమ లంక గ్రామాలు వరద ముంపులో ఇబ్బందులు పడుతున్నాయి. 15 మండలాల్లోని 50 గ్రామాలు వరదతో జలదిగ్బంధంలో ఉన్నాయి. పడవలు లేక బయటకు వచ్చేందుకు బాధితులు నిరీక్షిస్తున్నారు.

పడవల కోసం వరద బాధితుల నిరీక్షణ
పడవల కోసం వరద బాధితుల నిరీక్షణ

గోదావరి వరదతో లంక గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ లంక గ్రామాల ప్రజలు బయటకు రావడానికి పడవల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కోనసీమలోని ఉప్పలగుప్తం మండలం మినహా మిగిలిన 15 మండలాలు వరద తాకిడికి గురయ్యాయి. 50 లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.

ఇదీ చదవండి : వరద ముంపులో కోనసీమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.