ETV Bharat / state

కాకినాడ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు

author img

By

Published : Dec 4, 2020, 8:44 PM IST

Updated : Dec 4, 2020, 8:56 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రమణయ్యపేట ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్​లోని గంగ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.

కాకినాడ ఇండస్ట్రీయల్ పార్క్​లో అగ్నిప్రమాదం
కాకినాడ ఇండస్ట్రీయల్ పార్క్​లో అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రమణయ్యపేట ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్​లోని గంగ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 7:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

కాకినాడ ఇండస్ట్రీయల్ పార్క్​లో అగ్నిప్రమాదం

ఇదీచదవండి

పేర్ని నానిపై దాడి కేసు: కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు

Last Updated :Dec 4, 2020, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.