ETV Bharat / state

రెడ్​జోన్ ప్రాంతాల్లో సరకుల పంపిణీ

author img

By

Published : Apr 28, 2020, 6:49 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో.. రెడ్ జోన్ పరిధిలోని ప్రతీ కుటుంబానికి సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ మార్గాని భరత్ ప్రారంభించారు.

east godavari red zone areas
east godavari red zone areas

రెడ్​జోన్ ప్రాంతాల్లో నిత్యావసరాలు పంపిణీ

రాజమహేంద్రవరంలోని రెడ్‌జోన్‌ పరిధిలోని ప్రతీ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్‌ శ్రీకారం చుట్టారు. వారంతా ఇళ్లనుంచి బయటకు రాకుండా గుమ్మం ముందుకే పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా వైరస్‌ నియంత్రణతో పాటు రెడ్‌జోన్‌ గ్రీన్‌జోన్‌గా మార్చేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.