తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో వాడవాడలా దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమలాపురంలోని శ్రీ దేవి అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పూజలు నిర్వహించారు. గ్రామగ్రామాన ఆలయాల్లో భక్తులు దుర్గమ్మతల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇవీ చదవండి: తణుకులో కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం