తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని 18 గ్రామాలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయి. మంచినీటి చెరువు సమీపంలో ఉన్న గ్రామంలోనూ.. వారంరోజులుగా కుళాయి నీరు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. జాతీయ రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కారించాలని నినాదాలు చేశారు. స్పందించిన అధికారులు సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. దీంతో.. మహిళలు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: Polavaram Canal: పోలవరం కాలువ గట్టుపై రాకపోకలు.. లైనింగ్ ధ్వంసం
ఖాళీ బిందెలు పట్టుకొని.. నడి రోడ్డు మీద కూర్చొని..!
తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని 18 గ్రామాలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయి. మంచినీటి చెరువు సమీపంలో ఉన్న గ్రామంలోనూ.. వారంరోజులుగా కుళాయి నీరు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. జాతీయ రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కారించాలని నినాదాలు చేశారు. స్పందించిన అధికారులు సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. దీంతో.. మహిళలు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: Polavaram Canal: పోలవరం కాలువ గట్టుపై రాకపోకలు.. లైనింగ్ ధ్వంసం