ఇదీ చూడండి:
శ్రీవారి ఆలయ రాజగోపురానికి నాచు... భక్తుల ఆగ్రహం
తిరుమల శ్రీవారి ఆలయ రాజగోపురానికి నాచు పట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల కళా విహీనంగా కనిపిస్తోందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దేవుని ఆలయం ఇలా ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే తితిదే అధికారులు స్పందించి రాజగోపురంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
తిరుమల గోపురంపై నాచు
sample description