ETV Bharat / state

శ్రీవారి ఆలయ రాజగోపురానికి నాచు... భక్తుల ఆగ్రహం

author img

By

Published : Dec 3, 2019, 12:56 PM IST

తిరుమల శ్రీవారి ఆలయ రాజగోపురానికి నాచు పట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల కళా విహీనంగా కనిపిస్తోందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దేవుని ఆలయం ఇలా ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే తితిదే అధికారులు స్పందించి రాజగోపురంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

tirumala devotees fires on ttd official for moss on tirumala raja gopur
తిరుమల గోపురంపై నాచు

నాచు పట్టిన శ్రీవారి రాజగోపురం... భక్తుల ఆగ్రహం

ఇదీ చూడండి:

పట్టాలు తప్పిన తిరుపతి - షిర్డీ ఎక్స్‌ప్రెస్‌

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.