ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించిన తెలంగాణ సీజే

author img

By

Published : Mar 12, 2021, 9:22 PM IST

శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు

telangana cj justice hima kohli visited the srikalahasti temple
శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించిన తెలంగాణ సీజే జస్టిస్ హిమా కోహ్లీ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు.. జస్టిస్​కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆశీర్వచనలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా రథోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.