ఇదీ చదవండి:
శేషాచలం అడవుల్లో 2 టన్నల ఎర్రచందనం పట్టివేత
శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులకు మాకులరేవు, మినుకుర్లదడి ప్రాంతాల వద్ద 50 మంది స్మగ్లర్లు తారసపడ్డారు. వారిని చూడగానే.. ఎర్రచందనం దుంగలను పడేసి అడవుల్లోకి పారిపోయారు. 2 టన్నులకుపైగా (2,200 కిలోలు) ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు స్థానిక స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. పారిపోయినవారి కోసం విస్తృతంగా గాలిస్తున్నామని డీఎఫ్వో నాగార్జున రెడ్డి తెలిపారు.
రెండు టన్నలు ఎర్రచందనం పట్టివేత