ETV Bharat / state

మల్లానూరు చెక్ పోస్టు వద్ద 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

author img

By

Published : Feb 6, 2021, 12:16 PM IST

ఏపీ - తమిళనాడు సరిహద్దులో గల మల్లానూరు చెక్ పోస్టు వద్ద.. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని.. నిందితులను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

red sandal logs were seized at mallanur checkpost in chittor district
మల్లానూరు చెక్ పోస్టు వద్ద 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో.. ఇన్నోవా కారులో తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ - తమిళనాడు సరిహద్దులో.. మల్లానూరు చెక్ పోస్టు వద్ద తనిఖీ చేస్తుండగా దుంగలను గుర్తించారు. స్మగ్లర్లు తప్పించుకునేందుకు యత్నించగా.. పోలీసులు వెంటపడి పట్టుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి: సిబ్బంది చేతివాటం.. రూ.1.39 కోట్లకు పైగా నగదు కాజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.