ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

author img

By

Published : Dec 5, 2020, 1:01 PM IST

mp and mla visited tirumala srivaru
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారి సేవలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి తీర్ధప్రసాదాలు అందజేశారు.

ఇదీ చూడండి. తెలంగాణ: కారు జోరు ఎందుకు తగ్గింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.