ETV Bharat / state

RK Roja: టీచర్​గా మారిన ఎమ్మెల్యే రోజా.. విద్యార్థులకు సోషల్ పాఠాలు

author img

By

Published : Aug 28, 2021, 6:59 PM IST

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీచర్​గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. మన బడి నాడు - నేడులో భాగంగా అభివృద్ధి చేసిన చిత్తూరు జిల్లా నిండ్ర ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. సోషల్ టీచర్ గా మారి.. విద్యార్థులకు పాఠాలు బోధించారు. నాడు - నేడు ద్వారా ముఖ్యమంత్రి జగన్ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు రోజా చెప్పారు.

టీచర్​గా మారిన ఎమ్మెల్యే రోజా
టీచర్​గా మారిన ఎమ్మెల్యే రోజా

టీచర్​గా మారిన ఎమ్మెల్యే రోజా

ఇదీ చదవండి:

అనాథ బాలికపై ఏడాదిగా గ్యాంగ్​రేప్​ - పోలీసుల మానవత్వంతో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.