తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే అనిల్ కుమార్, సినీ నిర్మాత అంబికాకృష్ణ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా స్వామివారిని దర్శించుకునే భక్తులకు సర్వదర్శనం మాదిరిగా దర్శనం కల్పిస్తున్నారని అన్నారు.
ఇదీచదవండి