ETV Bharat / state

అయ్యప్ప ఆలయంలో లక్ష బిల్వార్చన మహోత్సవం

author img

By

Published : Nov 29, 2019, 4:06 PM IST

పుత్తూరు పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో... ఘనంగా లక్ష బిల్వార్చన మహోత్సవం నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు చేసి... అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

laksha-bhilvarchana-in-chittoor-ayyappa-temple
చిత్తూరులో లక్ష బిల్వార్చన మహోత్సవం

చిత్తూరు జిల్లా పుత్తూరులోని శ్రీ కామాక్షి సమేత సదాశివ ఆలయ ఆవరణలోని... అయ్యప్ప గుడిలో 43వ లక్ష బిల్వార్చన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం హోమం నిర్వహించిన అనంతరం.. స్వామివారికి విశేష పూజలు చేశారు. మహోత్సవానికి వచ్చిన వారికి అయ్యప్ప భక్తులు అన్నదాన చేశారు.

అయ్యప్ప ఆలయంలో లక్ష బిల్వార్చన మహోత్సవం
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివ ఆలయ ఆవరణలోని శ్రీ అయ్యప్ప ఆలయం లో 43వ లక్ష బిల్వార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం హోమ కార్యక్రమాల అనంతరం స్వామివారికి విశేష కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో లో


Body:నగరి


Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.