ETV Bharat / state

కుప్పం పోలీస్​స్టేషన్ ఏఎస్​ఐ ఆత్మహత్య

author img

By

Published : Jun 3, 2020, 10:33 PM IST

చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం నెలకొంది. స్థానిక పోలీస్ స్టేషన్​లో ఏఎస్​ఐ గా విధులు నిర్వర్తిస్తున్న రాజేంద్ర.. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

kuppam-police-station-asi-suicide
కుప్పం పోలీస్​స్టేషన్ ఏఎస్​ఐ ఆత్మహత్య

చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్​స్టేషన్ ఏఎస్​ఐ రాజేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుప్పంలోని అద్దె ఇంట్లో ఆయన ఉరి వేసుకొని చనిపోయినట్టు గుర్తించారు. చిత్తూరుకు చెందిన రాజేంద్ర 7నెలల కిందటే కుప్పంకు బదిలీ అయ్యారని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కావాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.

ఇదీ చదవండి:

రాజకీయ రంగులు కుదరవ్..!: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.