ETV Bharat / state

ఇళ్ల పట్టాల కోసం ఎగబడిన జనం.. కానరాని సామాజిక దూరం

author img

By

Published : Jul 6, 2020, 4:31 PM IST

ఇళ్ళ స్ధలం పట్టాల వివరాల నమోదు కోసం జనం సామాజిక దూరం విస్మరించడంపై చిత్తూరు జిల్లా కుప్పంలో విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయం వద్ద వందల సంఖ్యలో లబ్ధిదారులు గుమిగూడినప్పటికి అధికారులు పట్టించుకోకపోవడంపై జనం ఆందోళన వ్యక్తం చేశారు.

Ignoring social distance
ఇళ్ళ పట్టాల కోసం ఎగబడిన జనం

చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రభుత్వం ద్వారా ఇళ్ళ స్థలాల పట్టాల వివరాల నమోదు కోసం జనం సామాజిక దూరం విస్మరించి ఎగబడ్డారు. ఈ పరిస్థితిని పట్టించుకోని అధికారుల తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మండల సచివాలయం వద్ద వందల సంఖ్యలో లబ్ధిదారులు గుమిగూడారు. కనీస దూరం విస్మరించినందున కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

కొవిడ్ బారిన తితిదే ఉద్యోగులు...అప్రమత్తమైన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.