ETV Bharat / state

తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం చారిత్రక అవసరం: చింతా

author img

By

Published : Mar 25, 2021, 3:13 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫలం అయ్యయని.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ విమర్శించారు. ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రశ్నించేందుకు తమ పార్టీకి ఓ అవకాశం ఇవ్వాలన్నారు.

Chinta Mohan
తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం చారిత్రక అవసరం

కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా రెండూ పరిపాలనలో విఫలమయ్యాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ విమర్శించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా.. తిరుపతిలోని చిన్న బజారు వీధి, కొత్తవీధి, మెట్ట వీధిలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం చారిత్రక అవసరమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ఇసుక దోపిడిని అరికట్టేందుకే నూతన విధానం: మంత్రి పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.