ETV Bharat / state

Elephants: పాపవినాశనం దారిలో ఏనుగుల సంచారం... భయాందోళనలో భక్తులు

author img

By

Published : Mar 29, 2022, 12:24 PM IST

Elephants
పాపవినాశనం రోడ్డులో ఏనుగుల సంచారం

Elephants: తిరుమల పాపవినాశనం దారిలో రోడ్డుపైకి ఏనుగులు వచ్చాయి. రెండు రోజులుగా పార్వేట మండపం వద్ద ఏనుగులు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తిరుమల వైపునకు ఏనుగులు రాకుండా భద్రతా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

పాపవినాశనం రోడ్డులో ఏనుగుల సంచారం

Elephants: తిరుమల పాపవినాశనం దారిలో రోడ్డుపై ఏనుగులు సంచరించాయి. ఏనుగులు రహదారిపైకి రావడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా పార్వేట మండపం వద్ద ఏనుగుల సంచరిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచే ఈ ఏనుగులు వచ్చాయి. తిరుమల వైపునకు ఏనుగులు రాకుండా భద్రతా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.


ఇదీ చదవండి: Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.