ETV Bharat / state

tirumala: తిరుమల శ్రీవారికి స్వర్ణ నందకాన్ని సమర్పించునున్న భక్తుడు

author img

By

Published : Jul 19, 2021, 1:55 AM IST

తిరుమల శ్రీవారికి స్వర్ణ నందకాన్ని సమర్పించునున్న భక్తుడు
తిరుమల శ్రీవారికి స్వర్ణ నందకాన్ని సమర్పించునున్న భక్తుడు

తిరుమల శ్రీవారికి హైదరాబాద్​కు చెందిన ఓ భక్తుడు స్వర్ణ నందకాన్ని సమర్పించనున్నారు. ఆరున్నర కిలోల బంగారంతో ఈ నందకాన్ని తయారు చేయించారు.

తిరుమల శ్రీవారికి... హైదరాబాద్​కు చెందిన ఎంఎస్. ప్రసాద్ అనే భక్తుడు స్వర్ణ నందకాన్ని సమర్పించనున్నారు. కోటి ఎనిమిది లక్షల రూపాయలతో ఆరున్నర కిలోల బంగారంతో దీన్ని తయారు చేయించారు. స్వర్ణ ఆభరణంతో తిరుమల కొండకు చేరుకున్న ప్రసాద్ దంపతులు నేటి ఉదయం శ్రీవారి ఆలయానికి చేరుకుని సమర్పించనున్నారు.

ఇదీ చదవండి:

ధావన్​ రికార్డ్​​.. రాణించిన ఇషాన్​.. భారత్​ ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.