ETV Bharat / state

కుప్పం ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

author img

By

Published : May 10, 2020, 1:05 PM IST

చిత్తూరు జిల్లా కుప్పంలో గ్యాస్ ‌సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి చెందిన ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

chandra babu
chandra babu

చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లి గ్రామంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదం గురించి స్థానిక తెదేపా నాయకులను ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.