ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

author img

By

Published : Mar 6, 2021, 11:31 AM IST

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ సంతోష్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.

Celebrities  visits tirumala
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌ సంతోష్ అజ్మీరా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్..‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఎమ్మెల్యే పిన్నెల్లి తన నియోజగవర్గంలోని వైకాపా నేతలతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా ఎక్కువ స్థానాల్లో ఏకగ్రీవమైందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందాన్నారు.

ఇదీ చూడండి:

పెదగంజాంలోని భవనారాయణస్వామిని తాకిన భానుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.