ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

author img

By

Published : Feb 11, 2021, 9:05 AM IST

Tamilnadu Deputy Chief Minister Panniru Selvam
తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ దర్శించుకున్నారు. వీఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో.. స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.

ఇదీ చదవండి: తిరుపతి ఉపఎన్నికల్లో పోటీపై పవన్​ స్పష్టత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.