ETV Bharat / state

'రాజధాని రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టవా?'

author img

By

Published : Feb 23, 2020, 5:16 PM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు,మహిళలు ఆందోళనలు చేస్తున్న... ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్​రెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలోని యూత్ హాస్టల్​లో జాతీయ సమైక్యాతా శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి విష్ణువర్థన్​రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం భూములిచ్చిన రైతుల బాధ వినకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి ప్రవర్తిస్తోందన్నారు. తక్షణం మహిళారైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి

ఇవీ చదవండి

'కక్ష సాధించేందుకే అన్న క్యాంటీన్ల మూసివేత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.