Persons drowning in floods: సైకిల్​తో సహా వరదలో కొట్టుకుపోయిన యువకులు.. కాపాడిన స్థానికులు

author img

By

Published : Nov 22, 2021, 2:53 PM IST

Updated : Nov 22, 2021, 7:46 PM IST

floods

వరద నీటిలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకుల్ని (two persons drowning in floods) స్థానికులు రక్షించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా శింగనమలలో జరిగింది.

సైకిల్​తో సహా వరదలో కొట్టుకుపోయిన యువకులు

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలోని సింగనమల చెరువుకు వరద(Anantapuram floods) పోటెత్తింది. దాంతో చెరువు మరువ ఉధృతంగా పారుతోంది. ఆ నీటిని సైకిల్​పై దాటేందుకు ప్రయత్నించిన యువకుడు.. వరదలో కొట్టుకుపోయాడు. అతనితోపాటు మరో యువకుడు సైతం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి.. వారిని కాపాడారు.


ఇదీ చదవండి: Floods in Tirupati: తిరుపతికి తప్పని వరద.. ముంపులోనే పలు కాలనీలు

Last Updated :Nov 22, 2021, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.