అనంతపురం జిల్లా ధర్మవరంలో కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీ నగర్కు చెందిన గౌతమి.. లక్ష్మీ చెన్నకేశవ పురం కాలనీకి చెందిన శివ శంకర్ 4 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావటంతో మనస్తాపం చెందిన గౌతమి పుట్టింట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త శివ శంకర్.. లక్ష్మీ చెన్నకేశవ పురం కాలనీ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
ధర్మవరంలో కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీ నగర్కు చెందిన గౌతమి లక్ష్మీ చెన్నకేశవపురం కాలనీకి చెందిన శివ శంకర్ 4 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలో కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీ నగర్కు చెందిన గౌతమి.. లక్ష్మీ చెన్నకేశవ పురం కాలనీకి చెందిన శివ శంకర్ 4 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావటంతో మనస్తాపం చెందిన గౌతమి పుట్టింట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త శివ శంకర్.. లక్ష్మీ చెన్నకేశవ పురం కాలనీ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.