అనంతపురంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనూప్ గోస్వామికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతపురం కోర్టు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనటానికి జిల్లాకు వచ్చిన హైకోర్టు సీజే లేపాక్షి లో వీరభద్ర స్వామిని దర్శించుకొని నగరానికి విచ్చేశారు. జిల్లా న్యాయమూర్తి అరుణ సారిక, కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్య ఏసుబాబులు...సీజేను సాదరంగా ఆహ్వానించారు.
ఇదీ చదవండి: