ETV Bharat / state

అనంతపురం కోర్టు శతాబ్ది ఉత్సవాలు..పాల్గొననున్న హైకోర్టు సీజే

author img

By

Published : Mar 27, 2021, 6:04 PM IST

AP High Court CJ Tour
అనంతపురానికి హైకోర్టు సీజే

అనంతపురం కోర్టు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనూప్ గోస్వామి నగరానికి విచ్చేశారు. అధికారులు ఘనస్వాగతం పలికారు.

అనంతపురంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనూప్ గోస్వామికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతపురం కోర్టు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనటానికి జిల్లాకు వచ్చిన హైకోర్టు సీజే లేపాక్షి లో వీరభద్ర స్వామిని దర్శించుకొని నగరానికి విచ్చేశారు. జిల్లా న్యాయమూర్తి అరుణ సారిక, కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్య ఏసుబాబులు...సీజేను సాదరంగా ఆహ్వానించారు.

ఇదీ చదవండి:

ప్రజలందరూ ఇళ్లల్లో ఉండి పండుగ జరుపుకోవాలి: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.