ETV Bharat / state

ధర్మవరం ఎమ్మెల్యే గన్​మన్ కరోనాతో మృతి

author img

By

Published : Jun 14, 2020, 5:35 PM IST

Updated : Jun 14, 2020, 7:34 PM IST

dharmavaram mla pa dead
dharmavaram mla pa dead

17:34 June 14

ధర్మవరం ఎమ్మెల్యే గన్​మన్ కరోనాతో మృతి

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

తన అంగరక్షకుడిగా పనిచేసిన వ్యక్తికి కరోనా సోకి రెండురోజుల క్రితం మృతి చెందినట్లు అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆ వ్యక్తి నుంచి ఏడుగురికి వైరస్ సోకిందని ఎమ్మెల్యే చెప్పారు. లక్షణాలు కనిపించగానే పరీక్ష చేసుకుని ఉంటే ప్రమాదం తప్పేదన్నారు. అతడు పరీక్ష చేయించుకోకపోవటం వల్ల నలుగురు అంగరక్షకులు, ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆయన తెలిపారు. తనకు రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా...నెగెటివ్‌గా తేలినట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కన్న పిల్లల ఎదుటే భార్యను చంపిన కిరాతకుడు

Last Updated :Jun 14, 2020, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.