ETV Bharat / state

చీనీ రైతులను ప్రభుత్వేమే ఆదుకోవాలి: సీపీఎం

author img

By

Published : May 22, 2019, 4:05 PM IST

చీనీ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

చీనీ రైతులను ప్రభుత్వేమే ఆదుకోవాలి... సీపీఎం నేతల డిమాండ్

చీనీ రైతులను ప్రభుత్వేమే ఆదుకోవాలి... సీపీఎం నేతల డిమాండ్

అనంతపురం కలెక్టరేట్ ఎదుట సీపీఎం నాయకులు పండ్ల రైతులతో కలిసి వినూత్న నిరసన చేపట్టారు. జిల్లాలో ఎండిపోయిన పంటల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎండిన చీనీ చెట్లతో ధర్నా చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ.... తక్షణం స్పందించి రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ చీనీ కాయలను రోడ్డుపై పడేసి నిరసన తెలిపారు. ఎన్నికల పేరుతో రైతులను పట్టించుకోవడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి

'కౌంటింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు లేవు'

Intro:AP_GNT_27_22_CINE_HERO_PARIHARAM_AVB_C10


Centre. Mangalagiri

Ramkumar. 8008001908


Body:script


Conclusion:FTP lo vachindi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.