ETV Bharat / crime

DIED: గల్లంతైన విద్యార్థినులను కాపాడిన పోలీసులు.. కానీ చివరకు?

author img

By

Published : May 23, 2022, 1:40 PM IST

DIED
గల్లంతైన విద్యార్థులను కాపాడిన పోలీసులు

DIED: సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. భీమవరం విష్ణు కాలేజ్​లో బీఫార్మసీ చదువుతున్న కాకర ప్రమీల (22), కళ్ళేపల్లి పూజిత (22) ముంగినపూడి బీచ్​లో గల్లంతయ్యారు.

DIED: కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్​లో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు మృతిచెందారు. భీమవరం విష్ణు కాలేజ్​లో బీఫార్మసీ చదువుతున్న కాకర ప్రమీల (22), కళ్ళేపల్లి పూజిత (22) బీచ్​లో గల్లంతయ్యారు. బీచ్​లో కొట్టుకుపోతున్న విద్యార్థినులను మెరైన్ పోలీసులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. కానీ ఒడ్డుకు చేరిన 20 నిమిషాల్లో విద్యార్థినులిద్దరు మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న బందరు తాలుకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.